కరోనా కట్టడి చర్యలపై మంత్రుల సమీక్ష
కరోనా వైరస్‌ కట్టడి చర్యలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ నేడు మేయర్లు, పురపాలక చైర్మన్లు, కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ …
సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా గ్రామాల ప్రజలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలు అమలుపరుస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని పలు గ్రామాల ప్రజలు కరోనా వైరస్‌ నియంత్రఫపై ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు, మ…
భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 649
భారతదేశంలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 649కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనాతో 13 మంది మృతి చెందినట్లు తెలిపింది. 42 మంది…
మ‌హేష్‌- వంశీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు..!
మ‌హేష్ బాబు- వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి చిత్రం మంచి విజ‌యం సాధించడంతో మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని భావించారు. ఇటీవ‌ల వంశీ ..మ‌హేష్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి స్క్రిప్ట్ వివ‌రించగా, దీనిపై సూప‌ర్ స్టార్ కొంత అసంతృప్తిగా ఉన్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు మ‌…
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్
తిరుమల‌ శ్రీవారిని కోదాడ ఎమ్మల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఎమ్మెల్యే మల్లయ్యకు టిటిడి అధికారులు వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి పట్టు వస్త్రాలు, తీర్…
జ‌న‌గామ‌లో బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె
వేత‌నాల‌ను పెంచాల‌ని డిమాండ్ చేస్తూ.. ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల స‌మ్మె చేప‌ట్టారు. ఇవాళ, రేపు దేశ‌వ్యాప్తంగా బ్యాంకుల వ‌ద్ద ఉద్యోగులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టనున్నారు.  బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామని, ఉన్నతాధికారులు 13 శాతానికి మించి పెంచేందుకు అంగీ…